Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ ఫామ్హౌస్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. బ్లడ్ శాంపిల్స్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రక్త పరీక్షల్లో మహేష్ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. నిన్న యూరిన్ టెస్ట్లో నెగిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు.