జులై 10న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ సమావేశంకు మంత్రులు అందరూ హాజరుకానున్నారు. అయితే ఈ కేబినెట్ భేటీకి ఓ ప్రత్యేకత ఉంది. Also Read: Virat Kohli: క్రికెట్ జుజుబీ.. అక్కడే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది! ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా…