టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హనుమాన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా రాబోతున్న ‘జై హనుమాన్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు (ఫిబ్రవరి 22) ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ పూజా కార్యక్రమం కర్ణాటకలోని హంపి సమీపంలో ఉన్న అంజనాద్రి బెట్టలో ఘనంగా జరిగింది. Also Read : Kalki 2 : ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..‘కల్కి 2’ షూటింగ్ షురూ! ఈ…