Home
Technews
Technews News
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
భారతీయ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ లావా తన ‘విరాట్’ సిరీస్లో భాగంగా మరో కొత్త ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ‘లావా విరాట్ కర్వ్’ పేరుతో వస్తున్న ఈ స్మార్ట్ఫోన్ సెప్టెంబర్ 21న అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఫోన్ డిజైన్ , ఫీచర్లలో కంపెనీ ఎంతో ప్రత్యేకమైన మార్పులు చేసింది. ప్రధానంగా ఈ ఫోన్లో 3డి కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను అందించనున్నారు. అంతేకాకుండా, ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ పక్కన ఒక చిన్న మినీ… -
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
భారతదేశంలో పెరుగుతున్న స్మార్ట్ఫోన్ ధరలు సామాన్య ప్రజలతో పాటు మొబైల్ తయారీ కంపెనీలకూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన చేసింది. ఆపిల్, షావోమి, ఒప్పో, వివో వంటి దిగ్గజ గ్లోబల్, దేశీయ కంపెనీలు సభ్యులుగా ఉన్న ఈ సంఘం.. మొబైల్ ఫోన్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని ఏకంగా 5 శాతానికి తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ… -
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
LG స్మార్ట్ఫోన్లు, టీవీల వినియోగం పెరుగుతున్న తరుణంలో, ఎల్జి (LG) స్మార్ట్ టీవీలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఒక కొత్త నివేదిక యూజర్ల ప్రైవసీపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. టెక్ రీసెర్చర్లు నుంచి సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అందించిన వివరాల ప్రకారం.. కొన్ని ఎల్జి టీవీలు హోమ్ వై-ఫై నెట్వర్క్కు కనెక్ట్ చేయబడిన స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు వంటి ఇతర డివైజెస్ను గుర్తించగలవని తేలింది. అంతేకాకుండా, ఒక సెక్యూరిటీ లొసుగు కారణంగా టీవీ స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు, స్టాండ్బై… -
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
Anjali Sardana: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం, కిరాణా సామగ్రి 10 నిమిషాల్లో ఇంటికి రావడం మనకు అలవాటైపోయింది. అయితే ఇప్పుడు అదే తరహాలో ‘ఇంటి పని’ కూడా నిమిషాల్లోనే పూర్తయ్యే రోజులు వచ్చేశాయి. ఈ వినూత్న ఆలోచనతో 23 ఏళ్ల అంజలి సర్దానా అనే యువతి అతి తక్కువ కాలంలోనే వేల కోట్ల రూపాయల కంపెనీకి అధినేత్రిగా ఎదిగి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఏమిటీ ‘ప్రొంటో’ (Pronto) మేజిక్? ఈ రోజుల్లో ఇండియాలో పని మనిషిని… -
Smartphone Price Hike: స్మార్ట్ఫోన్ ప్రియులకు ‘షాక్’.. విపరీతంగా పెరుగుతున్న మొబైల్ ధరలు.. కారణం ఇదే!
Smartphone Price Hike: మీరు గత కొన్ని నెలలుగా కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్. ఇండియన్ మార్కెట్లో ప్రముఖ బ్రాండ్లు అయిన వన్ప్లస్ (OnePlus), నథింగ్ (Nothing), రెడ్మీ (Redmi), రియల్మీ (Realme), మోటోరోలా వంటి కంపెనీలు తమ ఫోన్ల ధరలను సైలెంట్గా పెంచేస్తున్నాయి. కొన్ని మోడళ్లపై రూ.2 వేల నుంచి రూ.6 వేల వరకు ధరలు పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్మార్ట్ఫోన్ ధరలు అకస్మాత్తుగా పెరగడానికి… -
Amazon Layoffs: భయంలో టెక్కీలు.. అమెజాన్లో 14,000 మందిపై వేటు?
Amazon Layoffs: ఐటీ రంగంలో మరోసారి ఉద్యోగాల కోత వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఒరాకిల్ వంటి సంస్థ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ప్రముఖ ఇ-కామర్స్, టెక్ దిగ్గజం అమెజాన్ కూడా కలిసినట్లు సమాచారం. అమెజాన్ మరోసారి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు ప్లాన్ చేస్తోందని టాక్ నడుస్తుంది. తాజా నివేదికల ప్రకారం.. కంపెనీ వివిధ విభాగాల్లో సుమారు 14,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.… -
Elon Musk : ఉద్యోగినులతో మస్క్ లైంగిక సంబంధం..
Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పై మరోసారి సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. తన సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX)లో పని చేసే పలువురు మహిళా ఉద్యోగినులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తాజా నివేదిక పేర్కొంది. ఇంటర్న్ కోసం వచ్చిన ఓ యువతి కూడా అందులో ఉన్నట్లు తెలిపింది. మస్క్ తన కంపెనీలో మహిళలకు అసౌకర్య వాతావరణాన్ని కల్పించారంటూ ‘ది వాల్స్ట్రీట్ జర్నల్’ తాజా కథనంలో ఆరోపించింది. ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగులతో లైంగిక… -
Google : వినియోగదారులకు షాక్.. జీ మెయిల్ ఖాతాలు క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటన
Google : గూగుల్ సంస్థ తన వినియోగదారులకు పెద్ద షాక్ ఇస్తూ ఓ ప్రకటన చేసింది. చాలా కాలంగా ఉపయోగించని అన్ని గూగుల్ ఖాతాలను త్వరలో క్లోజ్ చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. -
ట్విట్టర్ లో కొత్త ఫీచర్…కస్టమర్లకు గుడ్ న్యూస్
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తూనే వుంటుంది. ఇప్పటి వరకూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో షేరింగ్ ఆప్షన్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ ట్విట్టర్లో లేదు. ఇప్పుడు దీన్నే తీసుకొచ్చేందుకు కంపెనీ ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఇలాంటి ఆప్షన్ కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నారు. కానీ ఈ విషయం గురించి కంపెనీ ఇప్పుడే ఆలోచించింది. Read Also సామాన్యుడితో ఆనంద్ మహీంద్రా డీల్… ఎట్టకేలుకు మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి ఆ…
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!