ఇవాళ్టి నుండి టీచర్లు, సిబ్బంది స్కూళ్లకు రావాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. టీచర్లతో సహా… జూనియర్ కళాశాలలకు లెక్చరర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ రావాలని కూడా పేర్కొంది. 3 నెలల తర్వాత పాఠశాలలకు టీచర్లు..కాలేజీలకు లెక్చరర్ లు తిరిని వస్తున్నారు. జులై ఒకటి నుండి ఆన్లైన్/ ఆఫ్ లైన్ తరగతులు ప్రారంభం అవుతుండడంతో ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. read more :వైఎస్ వివేకా హత్య కేసు : ఇవాళ…
కొత్తగా చేస్తున్న ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అంగన్వాడీ ఉపాధ్యాయుల కోసం రూపొందించిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం, సీడీలను ఆవిష్కరించిన సీఎం.. అంగన్వాడీ అభివృద్ధి కమిటీ శిక్షణ కోసం రూపొందించిన కరదీపిక నమూనాను పరిశీలించారు.. విద్యార్థులు-టీచర్ల నిష్పత్తి సర్దుబాటుకు పలు ప్రతిపాదనలు చేశారు.. పిల్లలు తక్కువుగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ పిల్లలను కలిపే విధంగా…