ఉద్యోగ విరమణ తర్వాత ప్రతి నెలా ఆదాయాన్ని సంపాదించడం ఉద్యోగస్తులకు అంత సులభం కాదు. అయితే ఉద్యోగ సమయంలో డబ్బును సరైన మార్గంలో పెట్టుబడి పెట్టినట్లయితే.. ఈ పని కూడా సులభం అవుతుంది.
IPS Rashmi : ఐఏఎస్ పూజా ఖేద్కర్, మాజీ ఐఏఎస్ అభిషేక్ సింగ్ తర్వాత ఇప్పుడు ఐపీఎస్ రష్మీ కరాండీకర్ వార్తల్లో నిలిచారు. తన భర్త చేసిన చీకటి దోపిడీ కారణంగా ఆమె వెలుగులోకి వచ్చింది.
India Crorepati Club: కొన్నేళ్లుగా దేశంలో ధనవంతుల సంఖ్య వేగంగా పెరిగింది. ధనవంతుల లెక్కలు అప్పుడప్పుడూ ఇలాగే రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆదాయపు పన్ను డేటా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.