Home
Tamil Nadu New Assembly
Tamil Nadu New Assembly News
-
Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన
Tamil Nadu: తమిళనాడుకు కొత్త అసెంబ్లీ, సచివాలయ సముదాయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. చెన్నైలో ఆధునిక సదుపాయాలతో ఈ భారీ పరిపాలనా క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం విజయ్ శాసనసభలో ప్రకటించారు. ప్రస్తుత ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుంచి అసెంబ్లీ–సచివాలయాన్ని కొత్త సముదాయానికి తరలించే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. కొత్త అసెంబ్లీ–సచివాలయ సముదాయాన్ని సుమారు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. దాదాపు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ను ఏర్పాటు…
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!