గ్యాంగ్స్టర్ తిల్లు తాజ్పురియాను కత్తితో పొడిచి చంపినప్పుడు తీహార్ జైలు గదిలో విధులు నిర్వహిస్తున్న తమిళనాడు స్పెషల్ పోలీస్ (TNSP)లోని ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆ సమయంలో మూగ ప్రేక్షకులుగా నిలబడినందుకు వారిని తమిళనాడుకు తిరిగి పంపారు. ఈ విషయాన్ని జైలు అధికారులు ఆదివారం తెలిపారు.
పోలీసు డిపార్ట్మెంట్ అంటే.. ఎప్పుడు డ్యూటీకి వెళ్తారో.. మళ్లీ ఎప్పుడు వస్తారో.. అత్యవసరం అయితే మళ్లీ ఎప్పుడు కబురు వస్తుందో తెలియని పరిస్థితి.. ఏ కార్యక్రమం అయినా సజావుగా సాగాలంటే.. అక్కడ పోలీసులు ఉండి పరిస్థితులను చక్కదిద్దాంల్సిందే. అయితే, వారికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలని నిర్ణయించారు తమిళనాడు సీఎం స్టాలిన్.. తమిళనాడు పోలీసులకు దీపావళి కానుకగా వీక్లీ ఆఫ్ను తప్పనిసరి చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి స్టాలిన్.. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన కూడా విడుదల…