వన్ప్లస్ ప్యాడ్ 4 స్మార్ట్ఫోన్ భారతదేశంలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. వన్ప్లస్ కంపెనీ తన కొత్త ఫ్లాగ్షిప్ టాబ్లెట్ వన్ప్లస్ ప్యాడ్ 4ను ఏప్రిల్ 30, 2026న భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయనుంది. లాంచ్ ఈవెంట్ ఏప్రిల్ 30 మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. Flipkart, Amazon, వన్ప్లస్ అధికారిక వెబ్సైట్లో మైక్రోసైట్లు ఇప్పటికే లైవ్ అయ్యాయి. విడుదల తేదీతో పాటు, రాబోయే వన్ప్లస్ ప్యాడ్ 4 టాబ్లెట్ యొక్క కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లు మరియు డిజైన్…