ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. మన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. అయితే.. ఈ కీలక మ్యాచ్ కంటే ముందే టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది. అభిషేక్ శర్మను తప్పించాలని గావస్కర్ సలహా… టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ టీమ్ మేనేజ్మెంట్కు…
IND vs ZIM: టీ20 ప్రపంచకప్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారత్ సెమీఫైనల్కు వెళ్లాలంటే తదుపరి మ్యాచులు కచ్చితంగా గెలవాల్సిందే. ఈ తరుణంలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. READ ALSO: వైభవ్ సూర్యవంశీకి Tata Motors స్పెషల్ గిఫ్ట్.. Tata Curvv SUV కారు బహుకరణ..! భారత్కు రజా ఇచ్చిన మెసేజ్…