Hyderabad: కర్ణాటకలోని బీదర్ నగరంలోని శివాజీ చౌక్లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై దొంగలు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. బైక్ పై వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇక దాడి చేసిన వ్యక్తులు ఏటీఎం డబ్బును బ్యాగులో వేసుకుని.. ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో…
Lagacherla : రైతు ఈర్యా నాయక్కి బేడీల కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేసినట్లు తెలుస్తోంది. వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సైబరాబాద్ పోలీసులకు జైలు అధికారులు సమాచారమిచ్చినట్లు విచారణ తేలింది. జైలు రికార్డులో ఈర్యా నాయక్ లగచర్ల కేసులో నిందితుడిగా కాకుండా బాలానగర్ లోని ఓ కేసులో నిందితుడిగా ఉన్నట్టు జైలు సిబ్బంది పేర్కొన్నారు. దీని వెనుక కూడా రాజకీయ కుట్ర…
పోలీసుల అరాచకం రోజురోజుకు పెరిగిపోతుంది. అధికారం ఉందన్న అహంకారంతో విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక మహిళా ఇన్స్పెక్టర్ చేసిన ఘోరం మహిళలకే మచ్చతెచ్చింది. అందరు చూస్తుండగా పోలీస్ స్టేషన్ లో మహిళా నిందితురాలి బట్టలు విప్పించి, డాన్స్ చేయించిన దారుణ ఘటన పాకిస్థాన్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. బలూచిస్థాన్ ప్రావిన్స్లో షబానా ఇర్షాద్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తుంది. క్వెట్టాలోని జిన్నా టౌన్షిప్లో చిన్నారి హత్య కేసు విచారణలో రిమాండ్ కి…
నా కుమారులు అమాయకులు అని దర్భంగా బ్లాస్ట్ ఉగ్రవాదులు అయిన మాలిక్ సోదరుల తండ్రి అంటున్నారు. దర్బంగా బ్లాస్ట్ లో మాలిక్ సోదరుల పక్కా స్కెచ్ బయట పెట్టింది ఎన్ఐఏ. కానీ మాలిక్ సోదరుల తండ్రి వాదన మరో విదంగా ఉంది. ఉగ్రవాదులు మాలిక్ బ్రదర్స్ తండ్రి మూసా ఖాన్ మాజీ సైనికుడు. 1962 ఇండో చైనా యుద్ధం, పాక్ యుద్దం లో సైనికుడిగా పాల్గొన్న ముసా ఖాన్… ఆ యుద్ధం తర్వాత సొంత ఊరు యూపీ…
సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ లోనే ఇద్దరు వ్యక్తులు కానిస్టేబుల్ పై దాడి చేసారు. ఓ కేసులో ఇద్దరు నిందితులను విచారణ కై పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చిన పోలీసులు… విచారిస్తున్న సమయంలో ఒక్కసారిగా కానిస్టేబుల్ కిరణ్ పై దాడికి పాల్పడ్డారు. గాయపడ్డ కానిస్టేబుల్ కిరణ్ ను వెంటనే వైద్యం నిమిత్తం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. గాయపడ్డ కానిస్టేబుల్ తలపై ఆరు కుట్లు పడటంతో ప్రస్తుతం అక్కడే వైద్యం తీసుకుంటున్నాడు. ఈ ఘటనపై…