నేడు స్వేఛ్చా వాయువులు పీలుస్తూ ఎలాంటి టెన్షన్ లేకుండా నిద్రిస్తున్నామంటే దానికి కారణం వీరుల ప్రాణ త్యాగాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. షహీద్ దివస్ (అమరవీరుల దినోత్సవం) భారతదేశంలో ప్రతి సంవత్సరం మార్చి 23న జరుపుకుంటారు. ఈ రోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల మహా త్యాగాలను స్మరించుకునే దినం. 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైలులో బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్, శివరామ్ రాజ్గురు, సుఖ్దేవ్ థాపర్లను ఉరితీశారు. వీరు కేవలం…
భారతదేశం74 ఏళ్లుగా స్వాతంత్య్రాన్ని అనుభవిస్తోంది. రోజురోజుకూ ప్రపంచంలోని పెద్ద దేశాలలో ఒకటిగా మనదేశం కూడా అభివృద్ధి చెందుతోంది. కానీ ఈ స్వాతంత్ర్యం అంత సులభంగా రాలేదన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పాలనలో ఎన్నో దయనీయ, కౄర పరిస్థితులు చవి చూశారు మన పూర్వికులు. బ్రిటీష్ పాలన నుంచి భరత మాతకు విముక్తి కల్పించడానికి ఎంతోమంది రియల్ హీరోలు ప్రాణాలు అర్పించారు. భారతదేశం బ్రిటీష్ వారిపై ఎన్నో సంవత్సరాల…