Union Budget 2025 : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సారి వ్యవసాయం, రైతులు, ఎమ్ఎస్ఎంఈలపై కేంద్రం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను సమర్పిస్తూ, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) పరిమితిని ప్రభుత్వం 74 శాతం నుండి 100 శాతానికి పెంచిందని అన్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2025-26పై తన ప్రసంగంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ పెరిగిన పరిమితి భారతదేశంలో తమ మొత్తం ప్రీమియంను పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు వర్తిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఎఫ్డిఐ…
Stock Market : స్టాక్ మార్కెట్ నుండి డబ్బు సంపాదించాలనే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇది మనం కాదు, గణాంకాలే చెబుతున్నాయి. గణాంకాల ప్రకారం.. ఇప్పుడు 11 కోట్ల మంది స్టాక్ మార్కెట్ నుండి సంపాదిస్తున్నారు.
Rahul Gandhi Sensational Comments Stock market Scam: స్టాక్ మార్కెట్ ప్రస్తుతం రాజకీయ వివాదంగా మారింది. లోక్ సభ ఎన్నికల తరువాత భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణం జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, మరియు ప్రభుత్వ అధికారులు పెట్టుబడిదారులకు సలహాలు ఇచ్చారని ఆరోపించారు. ఇక దీని పైనా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణను కోరారు రాహుల్ గాంధీ. మరో వైపు బీజేపీ ఈ ఆరోపణలను ఖండిస్తూ, లోక్…