Atrocious Case: ఐదేళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో సవతి తండ్రికి పతనంతిట్ట అదనపు సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. తమిళనాడు రాజపాళయం నివాసి అలెక్స్ పాండియన్ (26)కు కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడిపై క్రూరమైన లైంగిక వేధింపులు, హత్యల అభియోగాలు రుజువైనట్లు కోర్టు పేర్కొంది. హత్య, అత్యాచారం, ఘోరమైన శారీరక హాని, పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్ట్తో సహా జువైనల్ జస్టిస్ యాక్ట్లోని మొత్తం 16 సెక్షన్ల కింద నిందితుడిని కోర్టు నవంబర్…
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. అమాయక బాలుడిని ఓ మృగాడు పొట్టన పెట్టుకున్నాడు. తాగిన మైకంలో ఏమీ ఏర్పడక కడతేర్చారు. బాలుడిని దారుణంగా నేలకేసి కొట్టి చంపాడు సవతి తండ్రి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.