Raashii Khanna: సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'తెలుసు కదా' అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
Raashi Khanna: సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'తెలుసు కదా' విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
“హిట్ 3” సినిమా మే ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సాధించింది. అయితే ఈ సినిమాలో నటించిన నాని ఇప్పటివరకు ఇంత వైలెంట్గా కనిపించలేదని ప్రేక్షకులందరూ ఫీల్ అవుతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న హీరో అడవి శేషు, ఈ సినిమా హీరోయిన్ శ్రీనిధి శెట్టి షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉండగా, ఆమె కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే వెంటనే అడవి శేషు…
విడుదలైనప్పటి నుంచి ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తోన్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ‘కేజీఎఫ్: చాప్టర్ 1’కి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా, అంచనాలకి తగ్గట్టు ఆకట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ముఖ్యంగా.. బాలీవుడ్లో అయితే రికార్డుల తాట తీస్తోంది. తొలిరోజు రూ. 53.95 కోట్లు (నెట్) కలెక్ట్ చేసి, బాలీవుడ్లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఏకైక చిత్రంగా చరిత్రపుటలకెక్కింది. అంతేకాదు.. నాలుగో రోజు రూ. 50.35 కోట్లు కొల్లగొట్టి, నాల్గవ రోజు…
అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఐదు వారాలు పూర్తి కాకముందే, కేజీఎఫ్: చాప్టర్ 2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే, ఇక్కడో ఫిట్టింగ్ ఉంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడాలంటే, రూ. 200 కట్టాల్సి ఉంటుంది. రెంటల్స్ విధానంలో ఈ చిత్రాన్ని అమెజాన్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా.. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి ఉచితంగా సినిమాలు చూసేందుకు వీలుంటుంది. అయితే.. ఎర్లీ యాక్సెస్లో భాగంగా ముందుగానే స్ట్రీమ్ చేస్తుండడంతో, రెంటల్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇంకా…