తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ కలిశారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాంత్.. తన వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు. శ్రీకాంత్, ఆయనకు కాబోయే భార్య శ్రావ్య వర్మలు సీఎంకు శుఖలేఖను అందజేశారు. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 2018లో పద్మశ్రీ అందుకున్నాడు. 2015లో అర్జున అవార్డు సైతం అతడికి దక్కింది. కెరీర్ ఆరంభంలో అనూహ్య…
ఈ మధ్య కాలంలో వివాహం మరింత ప్రత్యేకంగా మారాలని ఈ జనరేషన్ జనం పరితపిస్తున్నారు. అందులో భాగంగానే త్వరలో పెళ్ళి చేసుకోనున్న బ్యాడ్మెంటన్ ప్లేయర్ శ్రీకాంత్ కిదాంబి, స్టైలిస్ట్ శ్రావ్యవర్మ సిగ్నేచర్ స్టూడియోలో తమ వెడ్డింగ్ డిజైన్స్ ను సెలెక్ట్ చేసుకున్నారు. వివాహా వేడుకకు సంబంధించిన డిజైన్స్ ను ప్రత్యేకంగా గౌరీ సిగ్నేచర్స్ అండ్ U&G ప్రత్యేకంగా అందిసుత్న్నా క్రమంలో వారు అక్కడే షాపింగ్ చేశారట. కేవలం పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడికే కాదు కుటుంబంలో అందరికీ..హల్ది,…