ఆటోమొబైల్ కంపెనీలు ఈ ఏడాది అద్భుతమైన కార్లను మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. హైటెక్ ఫీచర్స్, స్టైలీష్ డిజైన్, పరిధి తో వాహనదారులను అట్రాక్ట్ చేశాయి. అయితే, భారత్ లో రిలీజైన ఐదు కార్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. మహీంద్రా XEV 9e, మారుతి సుజుకి విక్టరీ, ఎంజి సైబర్స్టర్, హ్యుందాయ్ వెన్యూ ఫేస్లిఫ్ట్, టాటా సియెర్రా అత్యుత్తమ కార్ల లిస్టులో ఉన్నాయి. ఈ కార్లు మార్కెట్ లో అత్యధిక సేల్స్ తో అదరగొట్టాయి. Also Read:మెట్రోలో ప్రయాణించిన…
బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ తన కొత్త సూపర్కార్ వాన్క్విష్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన V12 ఇంజిన్తో కూడిన ఈ సూపర్ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 8.85 కోట్లు (ఎక్స్-షోరూమ్). ప్రపంచవ్యాప్తంగా 1,000 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ యూనిట్లలో కొన్ని భారతదేశంలో కూడా అమ్మకానికి ఉంచనుంది. అయితే, భారతదేశంలో ఎన్ని యూనిట్లను అమ్మకానికి ఉంచారనే దానిపై కంపెనీ సమాచారం ఇవ్వలేదు.