Tholi Ekadashi 2025: హిందూ సంప్రదాయం ప్రకారం ఆషాడమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. అయితే, ఈ తొలి ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో 4 నెలలు యోగ నిద్రలోకి వెళ్ళే పవిత్ర రోజు ఇది.
అధ్యాత్మిక భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళుతూ స్పెషల్ ప్యాకేజీలను ఇస్తు్న్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ సారి హైదరాబాద్ టు ఉజ్జయిని టూర్ను ఏర్పాటు చేశారు.
హిందూ సంప్రదాయంలో అనేక నమ్మకాలు ఉన్నాయి. అలాంటిదే తుమ్ములపై కూడా ప్రజల్లో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. చాలా మంది తుమ్ములను అశుభంగా భావిస్తారు. ప్రత్యేకించి ఏదైనా శుభకార్యాలు జరుపుతున్నప్పుడు.. ఎవరైనా తుమ్మితే అది చాలా అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఎక్కడికైనా వెళ్లే ముందు తుమ్మితే ఆగిపోయి, కొంత సమయం తర్వాత నీళ్లు తాగి బయటకు వెళ్లమని పెద్దలు చెబుతుంటారు.