సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఆంధ్రాకు వెళ్లే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఊరెళ్లేవారి కోసం దక్షిణ మధ్య రైల్వే మరో 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఈ నెల 12, 13 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా మీదుగా 4 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. కాచిగూడ-కాకినాడ 5(82724). సికింద్రాబాద్ -విశాఖపట్నం(82719) సువిధ ప్రత్యేక రైళ్లు ఈ నెల 12న,కాకినాడటౌన్-సికింద్రాబాద్ (07450), విశాఖపట్నం-సికింద్రాబాద్…