కోలీవుడ్ స్టార్ హీరో శింబు అరుదైన గౌరావాన్ని అందుకున్నాడు. తమిళనాడులోని ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ శింబును డాక్టరేట్ తో గౌరవించింది. అతి చిన్న వయస్సులో డాక్టరేట్ అందుకున్న వ్యక్తుల్లో శింబు ఒకదిగా మారిపోయాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ” నాకు ఈ గౌరవాన్ని అందించిన వేల్స్ యూనివర్సిటీకి ధన్యవాదాలు.. ఈ గౌరావాన్ని నేను నా తల్లిదండ్రులకు అకింతమిస్తున్నాను. నాకు ఈ సినిమాను పరిచయం చేసి, ఇక్కడి వరకు తీసుకొచ్చింది వారే..…