మహా శివరాత్రి వేడుకలు దేశ వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శివయ్య భక్తులు అభిషేకాప్రియునికి పాలు, జలంతో అభిషేకాలు పూజలు చేస్తున్నారు. ఓం నమః శివాయ నామస్మరణతో శివాలయాలు మార్మోగుతున్నాయి. ఈ రోజున, భక్తులు ఉపవాసాలు పాటిస్తారు, శివాలయాలను సందర్శిస్తారు. రాత్రంతా మేల్కొని శివుడిని స్తుతిస్తూ ఉంటారు. నిజమైన ఉపవాసం ఉండి మహాశివరాత్రి నాడు శివుడిని పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. మరుసటి రోజు శుభ సమయంలో ఉపవాసం విరమిస్తారు.…
మహా శివరాత్రి రోజున ప్రధానంగా చేసేవి రెండే రెండు ముఖ్యం. ఒకటి ఉపవాసం, రెండోది జాగరణ. ఈ రోజున శివ భక్తులు ఉదయం నుంచి ఉపవాసం చేసి.. రాత్రంతా జాగరణ చేస్తుంటారు.
Maha Shivaratri: మహా శివరాత్రిని పురస్కరించుకుని ఆంధ్ర, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. నేడు తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, పరమశివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాలు ‘ఓం నమఃశివాయ’ నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. Read Also: PM Modi: కాంగ్రెస్ ‘‘మావోయిస్ట్ – ముస్లిం లీగ్’’ పార్టీ.. శ్రీశైలంలో భక్తుల రద్దీ.. శ్రీశైల క్షేత్రంలో తెల్లవారుజాము నుంచే భారీగా భక్తులు దర్శనానికి వస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినం…
Karthika Pournami: కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.