MVA Protest Mumbai: ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ థాకరే, ఎన్సిపి (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థోరట్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)) అధ్యక్షుడు రాజ్ థాకరే, ఇతర మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) పార్టీల నాయకులతో కలిసి శనివారం ముంబైలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన శనివారం మధ్యాహ్నం దక్షిణ ముంబైలోని ఫ్యాషన్ స్ట్రీట్ నుంచి…
India vs Pakistan: ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో భారత్ పాకిస్థాన్తో క్రమంగా అన్ని సంబంధాలను తెంచుకుంది. కానీ.. తాజాగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్ను రద్దు చేయాలంటూ.. ఆదివారం శివసేన (UBT) మహారాష్ట్ర అంతటా వీధి నిరసనలు నిర్వహించింది. ఇది దేశ ప్రజల మనోభావాలను అవమానించడమని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ నిరసనల్లో భాగంగా…