ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి విజయన్ పార్టీ జయకేతనం ఎగరేసింది. పూర్తి స్థాయిలో మెజారిటీ దక్కడంతో ఆయన పార్టీలోనూ తన పట్టు బిగించే పనిలో పడ్డారు. ఇంతవరకూ కేరళ వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా కె.కె. శైలజ ఉన్నారు. శైలజా టీచర్ అంటూ ఆమెను ప్రతి ఒక్కరూ సొంతమనిషిలా పిలుస్తుంటారు. తాజాఎన్నికల్లో మత్తనూర్ నియోజక వర్గం నుండి 60 వేలకు పైగా మెజారిటీ తో శైలజా టీచర్ గెలిచారు. ఎంతో ప్రజాదరణ ఉన్న ఆమెకు ఈసారి…