Delhi : ఢిల్లీలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలోని తన సొంత ఇంట్లో మంచం కింద పడి ఉన్న ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను రెండో భర్త హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఒక గ్రామంలో దారుణం జరిగింది. రెండో వివాహం చేసుకున్న భర్త పిల్లలు కావాలనడంతో కన్న కూతుళ్లనే భర్త పరం చేసింది ఓ కసాయి తల్లి. తన రెండో భర్తకు సంతానం కలగాలని కన్నకూతుళ్లనే అతని వద్దకు పంపించి పిల్లలు పుట్టేలాగా చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెతో పాటు ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకున్నారు.
భార్యా భర్తల కాపురంలో అనుమానాలు, అన్యోన్య జీవితంలో మనస్పర్థలు, కొద్దిరోజులుగా కూడా కలిసి బతికలేని బతుకులు. ఏదో ఒక కారణం విడిపోయి మరో వ్యక్తులతో సహజీవనం, వివాహేతర సంబంధాలు ఇది ఈసమాజంలో జరుగుతున్న భార్యాభర్యల సంబందానికి గల కారణాలు.