రాజస్థాన్లోని భిల్వారాలోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఘర్షణ చోటుచేసుకుంది. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) ఛోటు లాల్ శర్మ.. పెట్రోల్ పంప్ కార్మికుడి చెంపదెబ్బ కొట్టారు. అనంతరం కార్మికులు కూడా ఎదురు తిరిగి ప్రతి దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.