స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాకిచ్చింది. పలు ఛార్జీలను పెంచింది. ఈ కొత్త ఛార్జీ విద్యా సంబంధిత చెల్లింపులు, వాలెట్ లోడ్లు వంటి ఎంపిక చేసిన లావాదేవీలపై వర్తిస్తుంది. ఈ ఛార్జీ SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చెల్లింపులు చేసే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మార్పు నవంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. Also Read:IND vs PAK: ఈ షరతుకు ఓకే అంటేనే ట్రోఫీ తిరిగి ఇస్తా.. పాక్…