ప్రపంచంలోని అతిపెద్ద చమురు అండ్ గ్యాస్ కంపెనీలలో సౌదీ అరామ్కో, ఎక్సాన్మొబిల్, చెవ్రాన్, షెల్, టోటల్ ఎనర్జీలు ఉన్నాయి. ఈ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన నిల్వలు, శుద్ధి కార్యకలాపాలను నియంత్రిస్తాయి. ఈ కంపెనీలు వాటి పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇంటిగ్రేటెడ్ అప్స్ట్రీమ్ (అన్వేషణ/ఉత్పత్తి), డౌన్స్ట్రీమ్ (శుద్ధి/మార్కెటింగ్) కార్యకలాపాల ద్వారా వర్గీకరించారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా టాప్ 10 అండ్ ఏ దేశాలు ఎక్కువ కంపెనీలను కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. Also Read:UN-India: ఆప్ఘనిస్థాన్లో పాక్ దాడులు అన్యాయం..…
Iran Attack on Saudi: ఇరాన్ తన దాడుల్ని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా కువైట్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలపై ప్రతీకారంతో విరుచుకుపడుతోంది. తాజాగా చమురు దిగ్గజ సంస్థ సౌదీ అరామ్కోకు చెందిర రాస్ తనురా రిఫైనరీపై దాడి చేసింది. ఈ రోజు మళ్లీ రిఫైనరీ దాడికి గురైనట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ అరామ్కో కాంప్లెక్స్ అతిపెద్ద దేశీయ చమురు శుద్ధి కార్మాగారాలకు నిలయంగా ఉంది. ఇది ఆ దేశ ఇంధన…
Chandrayaan 3: చంద్రయాన్ 3 చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయినప్పటి నుండి దానికి సహకరించిన కంపెనీలు వెలిగిపోతున్నాయి. ఇవి ఈ మిషన్లో గణనీయంగా దోహదపడ్డాయి.
సంచలన ప్రకటనలకు వేదికగా మారింది రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో కొత్త సభ్యులు చేరారు. చమురు విభాగంలో ఈ సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టిన సౌదీ అరేబియా సంస్థ ఆరామ్కో ఛైర్మన్ యాసిర్ అల్ రుమయాన్ రిలయన్స్ బోర్డులోకి వస్తున్నారు. రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ఈ ప్రకటన చేశారు. బోర్డులోకి ఆరామ్ కో ఛైర్మన్ యాసిర్ అల్ రుమయాన్ను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆయన…