Sanju Samson Emotional Message to Fans: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరికొద్ది గంటల్లో ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఫైనల్కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ అభిమానులకు ప్రత్యేక సందేశం ఇచ్చాడు. తన కెరీర్లో ఇదే అతిపెద్ద మ్యాచ్ అని పేర్కొంటూ.. అభిమానుల ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కోరాడు. అహ్మదాబాద్లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ తనకు ఎంతో ముఖ్యమంటూ సంజు…