టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. మార్చి నెలలో చూపిన అద్భుత ప్రదర్శనకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆయనను ‘మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ప్రకటించింది. ఇటీవలి కాలంలో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న శాంసన్, ఈ అవార్డు రేసులో ఉన్న ఇతర ఆటగాళ్లను వెనక్కి నెట్టి విజేతగా నిలిచారు. అద్భుతమైన ఫామ్.. గత కొన్ని నెలలుగా సంజూ శాంసన్ కెరీర్లో ఇది ఒక స్వర్ణయుగం…