ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్ లో హృదయ విధార ఘటన చోటు చేసుకుంది. మీరట్ కు చెందిన షబ్నం అనే మహిళపై తన మొదటి భర్త యాసిడ్ తో దాడిచేశాడు. దీంతో ఆమె అతడితో విడాకులు తీసుకుంది. అనంతరం మరో వివాహం చేసుకుంది. అక్కడ కూడా ఆమె జీవితం దయనీయంగా మారింది. రెండో భర్త ట్రిప్ పేరు చెప్పి కాలువ ఒడ్డున వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.…
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 7వ తరగతి విద్యార్థినిపై 10వ తరగతి విద్యార్థిని అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో ఎవరికీ చెప్పవద్దని విద్యార్థిని బెదిరించాడు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లో ఓ వ్యక్తి తన ప్రైవేట్ భాగాలను బ్లేడుతో కోసుకున్నాడు. అనంతరం అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
Fire Accident: ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లో ఉన్న ఓ గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 12 గంటల క్రితం మొదలైన ఈ మంటలు నెయ్యి, నూనె డబ్బాలు పేలడంతో మరింత భయానకంగా మారుతోంది.