Crime News: మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోట చేసుకుంది. జిల్లాలోని హావేలి ఘనపూర్ (మం) ఔరంగబాద్ తండాలో రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని కొడవలితో తండ్రి నాలుక కోసేశాడు కసాయి కొడుకు. ప్రభుత్వం అందించిన రైతు భరోసా కింద తండ్రి కీర్యాకు ఓ ఎకరా భూమి ఉండటంతో ఆయన అకౌంట్ లో 6 వేలు రైతు భరోసా డబ్బులు జమా అయ్యాయి. అయితే, అతని అనారోగ్యము దృష్ట్యా అందులో నుంచి 2 వేలు ఆస్పత్రిలో ఖర్చు…