ఓ వైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు జరుగుతుండగా.. ఇంకోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య కూడా వార్ ఉధృతం అవుతోంది. తాజాగా కీవ్పై రష్యా క్షిపణి దాడులకు పాల్పడింది. బహుళ అంతస్థుపై డ్రోన్ను ప్రయోగించగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రష్యా మరోసారి ఉక్రెయిన్ను టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని ఓ ఉన్నత పాఠశాలపై రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. కీవ్లోని స్కూల్పై రష్యా రాత్రిపూట ఈ దాడి చేపట్టినట్లు అధికారులు తెలిపారు.