అక్షయ్ కుమార్ గొప్ప నటుడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి అని అందరికీ తెలుసు. అతను ఎల్లప్పుడూ అవసరమైన వారికి సహాయం చేస్తుంటాడు. తాజాగా నటుడు మరోసారి కొన్ని గొప్ప మనసు చాటుకున్నాడు. అయోధ్యలో ప్రతిరోజూ కోతులకు ఆహారం ఇవ్వాలని అక్షయ్ నిర్ణయించుకున్నాడు. కోటి రూపాయల విరాళం ప్రకటించాడు.
బ్రిటన్ లోని ట్రోబ్రిడ్జ్కు చెందిన 52 ఏళ్ల జాన్ స్ట్రెంబ్రిడ్జ్ గత సంవత్సరం నేషనల్ లాటరీస్ సెట్ ఫర్ లైఫ్ నుండి లాటరీ టికెట్ కొనుగోలు చేసినప్పుడు, అతను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. డిప్పర్ అని పిలువబడే స్థానిక ఓ పక్షితో విజయవంతంగా ఫోటో షూట్ చేసిన తరువాత, జాన్ లాటరీ టికెట్ తీసుకోవడానికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక దుకాణం వద్ద ఆగాలని నిర్ణయించుకున్నాడు. తాను గెలుస్తానని అనుకోని జాన్, గ్లౌసెస్టర్షైర్ లోని స్ట్రౌడ్లోని సమీప…
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీం ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనా సెకండ్ వేవ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ ప్రాణాంతక వైరస్ వల్ల ఆక్సిజన్ కొరతతో బాధ పడుతున్న వారికి సహాయం చేసేందుకు మిషన్ ఆక్సిజన్ అనే సంస్థకు తన వంతుగా కోటి రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. 250 మందికి పైగా యువకులతో మిషన్…