BCCI: ఇటీవల టీమిండియా టీ20 వరల్డ్ కప్పును కైవసం చేసుకుంది. సూర్యకుమార్ నేతృత్వంలోని జట్టు అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ఇక ఇదే జోష్లో టీమిండియా మరో కప్పుపై దృష్టి పెట్టింది. 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్పును కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. మే నెలలో ఐపీఎల్ ముగిసిన వెంనే ఇక వన్డే ఫార్మట్పై…