Storyboard: ఏపీలో కొత్తగా మత రాజకీయం మొదలైంది. ఎవరు హిందువు..? ఎవరు క్రిస్టియన్..? అనే కొత్త చర్చకు తెరలేపారు నాయకులు. ఏ పార్టీ సిద్ధాంతం ఏంటి..? ఏ నేత వ్యవహారశైలి ఎలా ఉంది..? అనే విషయాల కంటే ఏ నాయకుడి మతం ఏంటనేదే ప్రధానంగా మారిపోయింది. ఏకంగా చట్టసభల్లోనే మతం గురించి చర్చ పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తిరుమల లడ్డూ కల్తీతో మొదలైన రగడ కాస్తా ఇప్పుడు మత రాజకీయంగా మలుపు తిరగటంపై చర్చ జరుగుతోంది. ఏపీలో…