Nagpur: ప్రేమను తిరస్కరించిందుకు ఒక వ్యక్తి 23 ఏళ్ల కాలేజ్ విద్యార్థిని హత్య చేశారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని ఆమెను ఉరి వేశాడు. ముందుగా ఈ కేసును ఆత్మహత్యగా భావించిన పోలీసులు, విచారణ చేయగా పక్కింటి వ్యక్తి హత్యకు పాల్పడినట్లు తేలింది. ఈ ఘటన బుధవారం నాగ్పూర్లో జరిగింది. పోలీసులు 38 ఏళ్ల వ్యక్తి శేఖర్ అజబ్రావ్ ధోరేను అరెస్ట్ చేశారు. Read Also: YS Jagan: భూసర్వేను మహాయజ్ఞంలా చేపట్టాం.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం..!…
Crime News: ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాద్ జిల్లాలోని మైనాథేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం దారుణమైన సంఘటన వెలుగుచూసింది. శనివారం సాయంత్రం పశువుల కోసం పశుపోషణ నిమిత్తం మేత తీసుకురావడానికి ఇంటి నుండి బయటకు వెళ్లిన సైరా అనే యువతి ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వెతికినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. అయితే ఆ తర్వాత మరుసటి రోజు పొలాల్లో ఆమె రక్తంతో ఉన్న మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహంపై బలమైన దాడుల చిహ్నాలు…