బంగారం ధరలకు రెక్కలొచ్చినట్లుగా పైపైకి ఎగబాకుతున్నాయి. దీంతో చాలామంది గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో కేవలం 10 రూపాయలకు డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసే ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. కానీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పెట్టుబడిదారులను హెచ్చరించింది. డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు ఏ ప్రభుత్వం లేదా సెబీ నిబంధనలకు లోబడి ఉండవని మార్కెట్ రెగ్యులేటర్ పేర్కొంది. అంటే ఒక కంపెనీ డిఫాల్ట్ అయితే పెట్టుబడిదారులు నష్టపోవాల్సి వస్తుంది. Also Read:Bihar…