Redmi Pad 2 Pro 5G: Xiaomi తన కొత్త టాబ్లెట్, Redmi Pad 2 Pro 5Gని భారతదేశంలో విడుదల చేసింది. ఇందులో Redmi Note 15 5G స్మార్ట్ఫోన్ కూడా ఉంది. Redmi Pad 2 Pro 5G అతిపెద్ద హైలైట్ దాని పెద్ద 12,000mAh బ్యాటరీ, 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే. ఈ టాబ్లెట్ స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్తో అందుబాటులోకి వస్తుంది. అలాగే ఇది Android 15పై నడుస్తుంది. దీని ధర,…