రెడ్మీ ఈరోజు భారత్ లో రూ. 15,000 లోపు ధరతో మరో 5G ఫోన్ రెడ్మీ A7 ప్రో 5Gని విడుదల చేసింది. ఈ హ్యాండ్సెట్లో 120Hz వరకు రిఫ్రెష్ రేట్కు మద్దతు ఇచ్చే 6.9-అంగుళాల HD+ LCD స్క్రీన్ ఉంది. ఇది ఆక్టా-కోర్ యూనిసోక్ చిప్సెట్తో పనిచేస్తుంది. దీనికి 4GB వరకు ర్యామ్ లింక్ చేశారు. ఈ పరికరం తాజా ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ఓఎస్ 3 పై కూడా పనిచేస్తుంది. ధర విషయానికి వస్తే,…