అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 కొనసాగుతోంది. ఈ సేల్ సందర్భంగా వివిధ రకాల ప్రొడక్ట్స్ పై క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్లు, PCలు, స్మార్ట్ గ్లాసెస్, వాషింగ్ మెషీన్లు, ప్రొజెక్టర్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, గీజర్లు, గేమింగ్ కన్సోల్లతో సహా అనేక ఎలక్ట్రానిక్స్ వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. Also Read:RITES Recruitment 2025: RITES లిమిటెడ్లో భారీగా అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. మంచి జీతం మీరు కొత్త…
5జీ స్మార్ట్ ఫోన్స్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో మొబైల్ లవర్స్ ను ఆకర్షిస్తున్నాయి. అయితే మంచి ఫీచర్లు ఉన్న 5జీ ఫోన్ కావాలంటే 15 వేల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో 5జీ స్మార్ట్ ఫోన్ ధరలు దిగొస్తున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరలోనే మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. మరి మీరు ఈ మధ్య కాలంలో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనాలనే ప్లాన్ లో…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘షావోమీ’కి చెందిన సబ్బ్రాండ్ రెడ్మీ.. బడ్జెట్ ధరలో సూపర్ 5జీ మొబైల్ను లాంచ్ చేసింది. ఏ సిరీస్లో ‘రెడ్మీ ఏ4’ 5జీని ఈరోజు భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఏ సిరీస్లో లాంచ్ అయిన మొదటి 5జీ స్మార్ట్ఫోన్ ఇదే కావడం విశేషం. స్నాప్డ్రాగన్ 4ఎస్ జన్2 ప్రాసెసర్తో వచ్చిన మొట్టమొదటి ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ ఇదే. రెడ్మీ ఏ4 ధర రూ.8,499లే అయినా.. 50 ఎంపీ కెమెరా,…
Redmi A4 5G Launch and Price in India: చైనీస్ మొబైల్ కంపెనీ షావోమీ సబ్ బ్రాండ్ ‘రెడ్మీ’.. సామాన్యులకు అందుబాటు ధరలో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తుంటుంది. మధ్య తరగతి ప్రజలకు హాట్ ఫేవరెట్ రెడ్మీ ఫోన్లే. అందుకే రెడ్మీ నుంచి ఏ ఫోన్ రిలీజ్ అయినా హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. అతి తక్కువ ధరలో ఇప్పటికే ఎన్నో ఫోన్లను తీసుకొచ్చిన రెడ్మీ.. తాజాగా తక్కువ బడ్జెట్లో 5జీ ఫోన్ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది.…