స్మార్ట్ఫోన్ వినియోగంలో బ్యాటరీ లైఫ్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజంతా ఫోన్ చేతిలోనే ఉండే ఈ రోజుల్లో.. ఛార్జింగ్ టెన్షన్ లేకుండా వాడుకునే స్మార్ట్ఫోన్ కావాలని అందరూ కోరుకుంటారు. బ్యాటరీ లైఫ్ దృష్టిలో పెట్టుకుని చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘రియల్మీ’.. భారతీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఫోనే ‘రియల్మీ పీ4 పవర్ 5జీ’. ఏకంగా 10,001mAh భారీ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్.. ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెట్టనుంది. ‘డెడ్…
రియల్మీ తన కొత్త స్మార్ట్ఫోన్ Realme P4 Power 5Gను నేడు ( జనవరి 29న మధ్యాహ్నం 12 గంటలకు) భారత్లో అధికారికంగా విడుదల చేయనుంది. ప్రత్యేక లాంచ్ ఈవెంట్లో ఈ పీ4 సిరీస్ హ్యాండ్సెట్ను ఆవిష్కరించనున్నారు.
స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఏళ్లుగా కలలు కంటున్న సమయం రాబోతోంది. స్మార్ట్ఫోన్ వినియోగదారుల కలను చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘రియల్మీ’ నెరవేర్చబోతోంది. ఏకంగా 10,001mAh బ్యాటరీతో రియల్మీ పీ4 పవర్ (Realme P4 Power 5G Launch) స్మార్ట్ఫోన్ను తీసుకొస్తోంది. 2026 జనవరి 29న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘ఫ్లిప్కార్ట్’లో రియల్మీ పీ4 పవర్ ఫోన్ను విక్రయాలు జరగనున్నాయి. ధర రూ.35 వేల పైనే ఉండొచ్చని…