Who Is Ananya Birla: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ చేతులు మారిన విషయం తెలిసిందే. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్పీఈ-బ్లాక్స్టోన్ సంస్థలు కలిసి ఆర్సీబీని రూ.16,706 కోట్ల ధరకు దక్కించుకున్నాయి. ఆర్సీబీ యాజమాన్యంలో జరిగిన మార్పుతో బిర్లా కుటుంబం మళ్లీ వార్తల్లోకి నిలిచింది. ముఖ్యంగా ఆర్యమన్ విక్రమ్ బిర్లా ఆర్సీబీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడంతో.. ఆయన సోదరి అనన్య…