నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’ బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణ సంస్థలో ‘దండోరా’ సినిమా రూపొందనుంది. మురళీకాం�
కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన 'బెదురులంక 2012' చిత్రానికి ఊహించని క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా యు.ఎస్.ఎ. హక్కుల్ని రూ. 80 లక్షలకు ది విలేజ్ గ్రూపీ సంస్థ సొంతం చేసుకుంది.