చత్తీస్ గఢ్ బిలాస్ పూర్ దారుణం చోటుచేసుకుంది. ర్యాపిడో బుక్ చేసుకున్న ఓ మహిళ తన గమ్య స్థానానికి చేరుకున్న తర్వాత.. డబ్బులు అడిగితే డ్రైవర్ కళ్లలో కారం కొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. Read Also: Telangana: దారుణం.. లిప్ట్ ఇచ్చి మహిళ హత్య పూర్తి వివరాల్లోకి వెళితే..బిలాస్పూర్లో దారుణ ఘటన జరిగింది. ర్యాపిడో బుక్ చేసుకున్న మహిళను డబ్బులు ఇవ్వమని అడిగితే.. అతడితో గొడవ పెట్టుకుని.. కళ్లలో కారం…