వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘రావు బహదూర్’. జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అగ్ర నటుడు మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పిస్తున్న ఈ చిత్రం తాజాగా మరో ముఖ్యమైన అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ‘రావు బహదూర్’ టీజర్ విడుదలైంది. “నాకు అనుమానం అనే భూతం పట్టిందంటూ..” అనే ఆసక్తికరమైన డైలాగ్తో టీజర్ మొదలై, మరింత సస్పెన్స్, థ్రిల్ను రేకెత్తించేలా రూపొందించబడింది. Also Read…
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కెరీర్లో మరో కీలకమైన ప్రాజెక్ట్గా వస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. ఇటీవల విడుదలైన స్టన్నింగ్ పోస్టర్ ఇప్పటికే సినిమా చుట్టూ మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రత్యేకంగా ఈ సినిమాకు ‘కరుణాకరుడు’, ‘కేరాఫ్ కంచరపాలెం’ వంటి కంటెంట్ బేస్డ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహించటం వల్ల ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఆ బజ్ను మరింత హైప్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. తాజా అప్డేట్…