ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చెందిన ఓ నేత దారుణ హత్యకు గురయ్యాడు.. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్సీపీ నేత, గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామశేషును తెల్లవారుజామును హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. అయితే, గతంలోనూ అంటే 2017లోనూ రామశేషుపై హత్యాయత్నం జరిగిందని చెబుతున్నారు.. శ్రీకూర్మంలోని తన వ్యాపార గోడౌన్కు వెళ్తున్నప్పుడు మాటు వేసి గుర్తు తెలియని వ్యక్తులు.. దేశవాలి కత్తితో నరికి చంపారు.. శ్రీకూర్మం గ్యాస్ గోడౌన్…