స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని ఇటీవల తమ రిలేషన్ ను అధికారికంగా ప్రకటించారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెళ్లికి సన్నాహాలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోప్రియుడితో రకుల్ ప్రీత్ రిలేషన్ బ్రేక్ అవుతుంది అంటూ పాపులర్ జ్యోతిష్కుడు వేణు స్వామి చెప్పడం ఆమె అభిమానులకు షాక్ ఇస్తోంది. గతంలో నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు, అఖిల్ అక్కినేని గురించి ఆయన చెప్పిన జోస్యం నిజం అయ్యింది. జాకీ భగ్నానీ,…
“వెంకటాద్రి ఎక్స్ప్రెస్”తో 2013లో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అప్పటి నుండి ఆమె టాలీవుడ్లోనే కాకుండా అనేక ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలలో కూడా బిజీ అయిపోయింది. రకుల్ ప్రీత్ ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటీమణులలో ఒకరు.రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆమె వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది.…
రకుల్ ప్రీత్ సింగ్ మరో కొత్త అడుగు వేయబోతోందా? ఆమె తాజా ట్వీట్ చూస్తే అదే అనిపిస్తోంది. నేరుగా ప్రకటించకపోయినా హింట్ అయితే ఇచ్చింది హాట్ గాళ్! “కడుపు నొప్పెట్టేదాకా నవ్వండి. ఆ తరువాత, మరి కాస్త నవ్వండి!” అంటోంది రకుల్. తన సొషల్ మీడియా అకౌంట్లో తాజాగా ఓ లాఫ్ మెసేజ్ పోస్ట్ చేసిన ఈ లవ్లీ లేడీ బ్యూటిఫుల్ పిక్ కూడా బోనస్ గా అందించింది. Read Also : మహేష్ బర్త్ డే…
ఆయుష్మాన్ ఖురానా భోపాల్ కి బయలుదేరాడు. మధ్యప్రదేశ్ రాజధానిలో సుమారు నెల రోజుల పాటూ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ‘డాక్టర్ జి’ పేరుతో ఆయన నటిస్తోన్న సినిమా తాజాగా ప్రారంభమైంది. ఇందులో సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. ఆయుష్మాన్ కు సీనియర్ గా, ‘డాక్టర్ ఫాతిమా’ పాత్రలో రకుల్ కనిపిస్తుందట. ఇక హీరో క్యారెక్టర్ కూడా ‘డాక్టరే’. ఆయుష్మాన్ ‘డాక్టర్ ఉదయ్ గుప్తా’గా ‘డాక్టర్ జి’లో అలరించనున్నాడు. Read Also…
ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లో దాదాపు దశాబ్ద కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తన నటనతో, అద్భుతమైన ఫిజిక్ తో ఎంతోమంది అభిమానుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం పలు బడా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ లేటెస్ట్ ఎల్లో బికినీ పిక్ తో నెట్టింట్లో సెగలు పుట్టిస్తోంది. మేకప్ లుక్ లేకుండా సహజ సౌందర్యంతో స్విమ్మింగ్ పూల్ లో కాళ్ళు పెట్టి కూర్చున్న త్రో…
అజయ్ దేవగణ్ దర్శకత్వం వహిస్తూ నటిస్తోన్న చిత్రం ‘మేడే’. థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమా చాలా భాగం హైద్రాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంది. ఫిల్మ్ సిటీలో బిగ్ బి, రకుల్ ప్రీత్ సింగ్ సహా ఇతర నటీనటులు పాల్గొన్న షెడ్యూల్ ఇప్పటికే పూర్తైంది. అయితే, లాక్ డౌన్ కారణంగా అజయ్ దేవగణ్ ఇతర సినిమాల మాదిరిగానే ‘మేడే’ కూడా సందిగ్ధంలో పడింది. అజయ్ నటించిన ‘భుజ్’, ‘మైదాన్’ సినిమాలు కూడా జనం ముందుకు రావాల్సి ఉంది.…
ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సినిమా బండి’. మే 14న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రముఖులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ట్రైలర్ హానెస్ట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటూనే నవ్వులు కురిపిస్తోందంటూ సమంత, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, సందీప్ కిషన్, మనోజ్ బాజ్పాయి తదితరులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ‘సినిమా బండి’ ట్రైలర్…