తాజాగా నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకు కొద్దిరోజుల క్రితం కాంతారావు అవార్డు ప్రకటించారు. ఆ అవార్డు అందుకుంటున్న సమయంలో కాంతారావును పొగుడుతూ, తమిళనాడు మాజీ సీఎం, అక్కడ అత్యంత జనాదరణ కలిగిన నటుడు ఎం.జి.ఆర్. ను ఆయన విమర్శించారు. కాంతారావును చూసి ఆయన భయపడిపోయేవారు అని అర్థం వచ్చేలా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయం మీద అక్కడి నటీనటులు సీరియస్ అవుతున్నారు. తాజాగా విషయాలు…