ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొనడం ఖాయమనిపిస్తోంది.
Ashok Gehlot Slashes LPG Cylinder Prices To Less Than Half In Rajasthan: ఎన్నికలు దగ్గర పడుతున్న రాజస్థాన్ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ నేరుగా అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. దేశవ్యాప్తంగా రాజస్థాన్, ఇటీవల గెలిచిన హిమాచల్ ప్రదేశ్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. రాజస్థాన్ లో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారం దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది.