Adulterated Milk:రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. వెంటిలేటర్పై డయాలసిస్ చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 11కి పెరిగింది. మొత్తం 15 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.